కావలిసినవి
గోరు చిక్కుడు ముక్కలు ---25
ఎండు మిరపాకాయ-1
పచ్చి మిరపాకాయలు--6
చింత పండు---తగినంత
ఉప్పు-- తగినంత
పంచాదర---చాలా కొద్దిగా
చేసే విదానం
1)గోరు చికుడ్లు ని చిన్న చిన్న ముక్కలు గా చేసు కోవాలి
2)పాన్ లో నూనే వేసి మినపప్పు,ఆవాలు,దనియాలు,ఇంగువ,ఎండుమిరపకాయ,పచ్చి మిరపాకాయలు వేసి వేయించి పక్కన పెట్టుకొవాలి
3)అదే పాన్ లొ కొద్దిగ నూనే వేసి,గోరు చిక్కుడు ముక్కలు వేసి బాగా కలిపి వెయించు కోవలను.
4)చింత పండు కొద్దిగ నాన పెట్టుకోవలి..
5)మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి తగినంత ఉప్పు వేసి , పంచదార, మగ్గపెట్టిన గోరు చిక్కుడు ముక్కలు వేసి మిక్సి వేసి, సర్వె చేయడమే...:)
నాకు ఇది దేవి గారు(FB frd) చెప్పారు ...thq u devi jii...:)
No comments :
Post a Comment