కావలిసినవి
పచ్చి పెసలు - 2 కప్స్
బియ్యం:కొద్దిగా (రుచి కొరకు)
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - 5
ఉప్పు - 2 tbl spoons
జీలకర్ర - 2 tbl spoons
నూనే / నెయ్యి - 4 tbl spoons
పచ్చి పెసలు - 2 కప్స్
బియ్యం:కొద్దిగా (రుచి కొరకు)
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - 5
ఉప్పు - 2 tbl spoons
జీలకర్ర - 2 tbl spoons
నూనే / నెయ్యి - 4 tbl spoons
ఉల్లిపాయ ముక్కలు - కొన్ని
పచ్చిమిరపకాయ ముక్కలు - కొన్ని
ముందుగాపచ్చి పెసలు, బియ్యంను 3-5 గంటలు నానబెట్టుకుని, తగినన్ని నీళ్ళు పోసి పిండి రుబ్బుకోవాలి.
పెసరట్టు ను అప్పటి కప్పుడు వేసుకొవచ్చు లేకపొతే ఒక 3 గంటలు నాననించి వేసుకొవచ్చు.
అల్లం,పచ్చిమిరపకాయలు ను మిక్సి లొ వేసుకొని పెసరట్టుపిండి లొ కలపాలి...ఇక దోస వేసుకోవడమే...


No comments :
Post a Comment